కార్తీక మాసం సందర్భంగా పంచారామాలు రెండు రోజుల యాత్ర.
Date : 10-11-22 to 12-11-22.
10.తారీకు రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుండి బస్సు ప్రయాణం ఉంటుంది తిరిగి 12 తారీకు అంటే Saturday రాత్రి హైదరాబాద్ చేరుకుంటాము.
1. అమరావతి
2. పాలకొల్లు
3. భీమారామం
4. ద్రాక్షారామం
5. సామర్లకోట
6. అన్నవరం
7. ద్వారకాతిరుమల
8. పిఠాపురం
9. అంతర్వేది
10. తలుపులమ్మ
11. విజయవాడ కనకదుర్గ అమ్మవారు
12. పానకాల నరసింహస్వామి..
Price Rs 3200/
ఈ యాత్ర ఖర్చు ఒక్కొక్కరికి Rs 3200 /.
Non AC.బస్సు పుష్ బ్యాక్ సీట్స్ కలదు.
10-11-2022 velle roju only nite dinner ivvabadunu..(only okka nite matramee)
Next day.భోజనము మరియు వసతి ఖర్చులు ఎవరిది వారే భరించవలెను.
యాత్రకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం కొరకు సంప్రదించవలసిన నంబర్
7799150025.
Kandukuri sivarani
No comments:
Post a Comment