- పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
- పేపర్-3 (పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు*
- పేపర్-4 (ఎకానమీ & డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
- పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
- తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు.
దరఖాస్తు ఫీజు:అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు
ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
ముఖ్యమైన తేదీలు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2022
ఫీజు కు చివరితేది: 01.11.2022.
దరఖాస్తుకు చివరితేది: 02.11.2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 18.12.2022.
మెయిన్ పరీక్ష తేది: 2023 మార్చి రెండోవారంలో.
No comments:
Post a Comment