😷😷😷😷😷😷😷😷😷
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరసాలు ..
*1) నిమ్మకాయ:*
రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.
*2) బాదo:*
ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.
*3)పెరుగు:*
రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది.
*4) పసుపు:*
మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్.
*5) పాలకూర:*
ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.
*6) అల్లం:*
గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.
*7) వెల్లుల్లి :*
ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
*8) ప్రతిరోజు వాకింగ్ చేయండి.*
ఆసనాలు,ప్రాణాయామం చేయండి,
మెడిటేషన్ లో కూర్చోండి
*9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) :*
ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.
*పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు...*
😷😷😷😷😷😷😷😷
No comments:
Post a Comment